Department of Telugu-Student Seminars 04.01.2024

తెలుగు తెలుగు శాఖ ఆధ్వర్యంలో B.Sc మొదటి సంవత్సరం విద్యార్థులకు స్టూడెంట్ సెమినార్ నిర్వహించడం జరిగింది.నాజవి రాజనీతి-సైన్యాధ్యక్షులు: బి.సత్యవతి అలరాస పుట్టిల్లు- కళ్యాణ సుందరి జగన్నాథ్:కోలా కుమారి అలరాస పుట్టిల్లు కథానిక-పాత్ర చిత్రణ: దీపిక-రాజనీతి కోట నిర్మాణాలు: విద్యార్థులు జయంతి-గుర్రం జాషువా గబ్బిలం అనే పాఠ్యభాగం మీద, కృష్ణవేణి రాజనీతి- ఉద్యోగులు:స్వాతి రాజనీతి -సైనికులు:జయశ్రీ రాజనీతి – శత్రువులు:స్వరూప -అస్తాన జ్యోతిష్కలు:అనే అంశాలపై PPT ప్రెసెంటేషన్ ఇవ్వడం జరిగింది. తెలుగు శాఖాధ్యక్షులు డా.G.వెంకటరమణ ఈ సెమినార్ ప్రెసెంటేషన్స్ ను పర్యవేక్షించారు.